STUDENTS MISSING : ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఏం చేశారంటే....
ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో గల ఎస్సీ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు.