సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..అడిగే ప్రశ్నలు ఇవే.! |GHMC Employees Comments On Survey And Form Details
వాళ్ళపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా.. | Hyderabad's Mayor Gadwal Vijayalakshmi fires on the GHMC Employees and assures the strong action upon them | RTV
రహదారుల తరహాలోలాగే హైదరాబాద్లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
IAS Ilambarti As GHMC Commissioner | Ilambarti takes charge as New GHMC Commissioner and takes the oath of office) కమిషనర్గా ఇలంబర్తి |RTV
TG: GHMC ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. HYDను 4 కార్పొరేషన్లుగా విభజిస్తాం..ఇకపై హైదరాబాద్కు నలుగురు మేయర్లు ఉంటారని చెప్పారు.
హైదరాబాద్ వాటర్ బోర్డులో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. నెలకు రూ.230 కోట్ల ఆదాయం రావాల్సివుండగా కనీసం రూ.100 కోట్లు దాటట్లేదని వాటర్ బోర్డ్ సంస్థ ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ పూర్తి స్థాయిలో హైడ్రా కోసం పని చేస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వారికి జీతాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆమె ఆగ్రహంంగా ఉన్నట్లు వార్తలు.
హైదరాబాద్ పరిధి మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి.
తెలంగాణకి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.