జార్జియాలో 11 మంది భారతీయులు మృతి
రెస్టారెంట్లో కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడంతో 12 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన జార్జియా దేశంలోని గూడౌరి మౌంటేన్ రిసార్ట్లోని రెస్టారెంట్లో సంభవించింది. చనిపోయిన 12 మందిలో 11 మంది భారతీయులు ఉన్నారని జార్జియాలోని ఇండియన్ మిషన్ తెలిపింది.