Telangana Police : గణపతి నవరాత్రుల నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే..
గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్బంగా మండపాల నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.