Formula-E Race Case : కేటీఆర్ కు నోటీసులు.. కవిత ఫైర్!
ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో ఘాటుగా స్పందించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నోటీసులు జారీ చేశారని మండిపడింది.