Telangana: తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలకు సమీపంలోనే ప్రతిష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. రేపు జరిగే సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.