పాకిస్థాన్ దాడులు.. కేంద్రం సంచలన ప్రకటన
గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ సింగ్ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు.ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్కు సాయం చేయొద్దని కోరుతామన్నారు.
/rtv/media/media_files/2025/05/10/rHRprQBVS0XBq2idbiV7.jpg)
/rtv/media/media_files/2025/05/09/EMbJB6bMNnmmrUEq22fO.jpg)
/rtv/media/media_files/2025/05/08/oE0H50YFkfJkSEYjKpmB.jpg)