Manipur: ఏకే 47 తుపాకులుతో ఫుట్ బాల్ మ్యాచ్...వైరల్ అవుతున్న వీడియోలు!
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్,అమెరికన్ ఎం సిరీస్ కు చెందిన తుపాకులతో ఫుట్బాల్ ఆడారు.