TG News: 'సెక్రటేరియట్లో కలకలం.. సీఎం రేవంత్, మంత్రులకు ఫుడ్ పాయిజన్'!
తెలంగాణ సెక్రెటేరియట్లో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపుతోంది. CMOతో సహా మంత్రుల పేషిలు, అధికారులకు నాసిరకం భోజనం సప్లై చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిరోజూ ఫుడ్ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.