Srilanka Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ
భారత్కు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు జరపగా.. కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీలంక రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. అవగాహన ఒప్పందాలను పాటించాలని సూచించింది.