Telangana: రేవంత్ సర్కార్కు షాక్.. ప్రైవేట్ కాలేజీల వార్నింగ్
రేవంత్ ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని తేల్చిచెప్పాయి.
రేవంత్ ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని తేల్చిచెప్పాయి.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా వారి జీవితాలను కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నార్థకం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు. కానీ విద్యార్థుల ఫిజులు ఇవ్వట్లేదని మండిపడ్డారు.
మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అన్ని రెగ్యూలర్ కాలేజీల మాదిరిగానే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. వెంటనే వివరాలను సేకరించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
తెలంగాణలో దాదాపు రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక.. పేద విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది. కొత్త ప్రభుత్వం వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.