ఆంధ్రప్రదేశ్Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్లలోకి డబ్బులు! మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు. By Bhavana 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRevanth Reddy: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... కీలక ప్రకటన గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అన్ని రెగ్యూలర్ కాలేజీల మాదిరిగానే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. వెంటనే వివరాలను సేకరించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. By Krishna 26 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguFee Reimbursement : నూతన ప్రభుత్వం అయినా ఉపకార వేతనాలు చెల్లించేనా..? తెలంగాణలో దాదాపు రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక.. పేద విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది. కొత్త ప్రభుత్వం వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. By B Aravind 02 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn