EPFO సేవలపై కీలక అప్డేట్.. ఇకనుంచి మరింత సులభంగా సేవలు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మెంబర్ పోర్టల్లో PF లావాదేవీలు తెలుసుకునేలా పాస్బుక్ లైట్ పేరుతో ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మెంబర్ పోర్టల్లో PF లావాదేవీలు తెలుసుకునేలా పాస్బుక్ లైట్ పేరుతో ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈపీఎఫ్ఓ పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకు నుంచి అయిన డబ్బులు తీసుకోవచ్చు. గతంలోనే దీన్ని ప్రతిపాదించగా.. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి తీసుకొచ్చారు.