ENG vs IND: ఉత్కంఠ పోరు.. టీమ్ ఇండియా ఘన విజయం
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా.. ఒక టెస్టు డ్రా అయ్యింది.
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా.. ఒక టెస్టు డ్రా అయ్యింది.
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.
ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ప్రారంభమైంది. లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బెన్స్టోక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇంగ్లండ్పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్లో తాను ఇంత బాగా పెర్ఫార్మ్ చేయడానికి యువరాజ్ సింగ్ సహా బ్రియాన్ లారా, డానియల్ వెట్టోరి కారణమన్నాడు. వీరి ముగ్గురి కోచింగ్లో తాను బాగా రాటుదేలానని చెప్పుకొచ్చాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో యువ పేసర్ అర్ష్దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అర్ష్దీప్ రికార్డులకెక్కాడు.