ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100శాతం మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘ఈవీ నూతన పాలసీ’ని తీసుకొచ్చింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది.