TSREDCO : రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్కు అవసరమైనని ఛార్జింగి స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీఎస్ రెడ్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో కరెంటు కొరత రాకుండా ఉండేందుకు సౌరవిద్యుత్తును ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.