BIG BREAKING: మళ్లీ భారీ భూకంపం.. వివరాలివే!
ఇండోనేషియాలో పశ్చిమ ఆషే ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.