Dharmasthala Mass Burial Case: మాజీ పారిశుద్ధ్య కార్మికుడితో పాటు మరో 6 గురు.. ధర్మస్థల క్షేత్రంలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ధర్మస్థల పుణ్యక్షేత్రంలో మృతదేహాలు పాతిపెట్టినట్లు పారిశుద్ధ్య కార్మికుడుతో పాటు మరో ఆరుగురు సాక్ష్యులు ముందుకు వచ్చారు. ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా సెలెంట్గా ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.