Dharmasthala Mass Burial Case: 450 మంది మహిళలు అదృశ్యం.. లెక్కలేనన్నీ శవాలు.. ధర్మస్థల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
కర్ణాటక ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ తవ్వకాలు జరపగా ఎముకలు, పుర్రెలు లభించాయి. అయితే గత పదేళ్లలో దాదాపుగా 450 మంది మహిళలు అనుమానస్పదంగా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.