Dharmasthala Mass Burial Case: ధర్మస్థల కేసులో సంచలన అప్డేట్.. 13వ స్పాట్లో 8 మృతదేహలు
ధర్మస్థల కేసులో తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో 13వ స్పాట్ వద్ద 8 మృతదేహాలు ఖననం చేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో GPR -గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్తో సెర్చింగ్ చేస్తున్నారు.