Delhi Earthquake: ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!
ఢిల్లీ భూ ప్రకంపనలపై స్పందించారు పీఎం మోదీ. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.