మహిళలకు గుడ్న్యూస్.. నెలకు రూ.2500 స్కీమ్ ప్రారంభం
ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా సమృద్ధి యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శనివారం నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.