CYCLONE Montha: బీభత్సం సృష్టిస్తోన్న ‘మొంథా’.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్ బలహీనపడనుంది. అర్ధరాత్రి తీరం దాటిన తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతుంది.
/rtv/media/media_files/2025/10/29/uppada-beach-2025-10-29-14-00-56.jpg)
/rtv/media/media_files/2025/10/29/monsoon-impact-2025-10-29-08-19-15.jpg)
/rtv/media/media_files/2025/10/28/monthacyclone-2025-10-28-19-51-02.jpeg)