Cyber crime: క్రెడిట్ కార్డు పేరిట యువతిని నట్టేటా ముంచిన సైబర్ కేటుగాళ్లు.. ఎంత దోచేశారంటే!
సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ లో ఓ యువతిని నట్టేట ముంచేశారు. ముంబై, తమిళనాడు, బిహార్ పలు ప్రాంతాల్లో తన పేరిట క్రెడిట్ కార్డులు వాడుతున్నారని నమ్మించి రూ.7.50 లక్షలు దోచేశారు. చివరికి మోసపోయినట్లు గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి