నిత్య పెళ్లికొడుకులా ఆర్మీ జవాన్.. ఏకంగా అంతమందితో..!
నిత్య పెళ్లికొడుకులా మారి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆర్మీ జవాన్ మనీష్ కుమార్పై యూపీలోని మేరఠ్లో కేసు నమోదైంది. ఆర్మీలో పనిచేస్తున్న అతడు గత పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని హైదరాబాద్కు చెందిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చేసింది మరెవరో కాదు..!
రాజస్థాన్లో 17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22ఏళ్ల కునాల్ ఒక హోటల్లో ఆ బాలికను అత్యాచారం చేశాడు. నెల తర్వాత ఇద్దరిమధ్య వివాదం జరగ్గా ఆమెను గాయపరిచాడు. అయితే వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు.
లవర్తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!
గుజరాత్లో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో తన బట్టలు వేసింది. దీని కారణంగా తను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. రెండు నెలల తర్వాత ఆ ప్రేమ జంట పోలీసులకు చిక్కింది.
యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. ఏమైందంటే?
కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ డీజే సౌండ్ బాక్సుల వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
విజయవాడ లోకో పైలట్ను అందుకే చంపేశా.. విచారణలో షాకింగ్ నిజాలు!
దక్షిణమధ్య రైల్వేలో లోకో పైలట్ డి.ఎబినేజర్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్కు చెందిన దేవ్ కుమార్గా గుర్తించారు. వ్యసనాలకు బానిసవడంతో డబ్బుకోసం బెదిరించేవాడు. ఎబినేజర్ని కూడా డబ్బులు అడగ్గా లేవనడంతో కొట్టి చంపేశాడు.
భారీ వర్షం.. కళ్లముందే ఇద్దరు మృతి
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కుకట్ల రాజుయాదవ్ (25), దౌతుబాజి శ్రావణి(17) ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
మరో దారుణం.. అనుమానాస్పద స్థితిలో 10ఏళ్ల బాలిక మృతి
బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్కు వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. తర్వాత ఏమైందంటే?
హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోన్న మహిళపై ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన శశికిరణ్రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ఆఫీస్లో ఉద్యోగం ఇస్తానని చెప్పి మధురానగర్లో తన రూమ్కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)
/rtv/media/media_files/2024/10/18/7glt22sHt1hwrdLOU1mn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Volunteer-Neelapu-Sivakumar-rapes-minor-girl-in-Dendulur-Eluru-district-jpg.webp)
/rtv/media/media_files/yOgfldG3t8Po3SHvMCX9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/media_files/tQ9Sc8qg2BJgN8So44Zk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Lightning-Strikes-in-UP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)