Covid -19: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. ఒక్క నెలలోనే వెయ్యికి పైగా మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1270 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 12 మంది కరోనాతో మృతి చెందగా వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్లి వస్తున్న వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది.