Syrup: కొంపముంచిన సిరప్.. ఆరుగురు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందడం కలకలం రేపింది. కాఫ్ సిరఫ్ తాగడం వల్లే ఈ విషాదం జరగడం తీవ్ర దుమారం రేపింది.
మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందడం కలకలం రేపింది. కాఫ్ సిరఫ్ తాగడం వల్లే ఈ విషాదం జరగడం తీవ్ర దుమారం రేపింది.
పొడి దగ్గు, గొంతు నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందడంలో వేడినీరు, తేనె మిశ్రమం సహాయపడుతుంది . దగ్గు, గొంతు నొప్పి తగ్గడానికి గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి పడుకునే ముందు తాగిన మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దగ్గు సిరప్ తీసుకున్న వెంటనే నీరు తాగడం పెద్దలకు, పిల్లలకు ఇద్దరికీ హానికరం. ఇలా చేయడం వల్ల కఫం మరింత పెరుగుతుంది. ఏదైనా ద్రవాలు తాగే ముందు దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత కనీసం 15 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
దగ్గినప్పుడు రక్తం రావడం అనేది ఒక తీవ్రమైన సమస్య. దగ్గినప్పుడు రక్తం లేదా తుప్పు రంగు కఫం రావడం. ఛాతీ నొప్పి, అలసిపోవడం, తరచుగా జ్వరం ఉంటే వ్యాధులకు సంకేతం కావచ్చు. ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులలో వాపు, రక్తస్రావం కలిగిస్తాయి.
చలికాలంలో దగ్గు సమస్య చాలా మందిని తీవ్రంగా వేధిస్తుంది. ఛాతీ నొప్పి, కారే ముక్కు కూడా తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటికి ఓ ఇంటి చిట్కాతోనే చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలానో తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఆర్టికల్ని చదవండి.
చాలా సందర్భాల్లో చలిగాలులు, కాలుష్యంతో జలుబు, జ్వరం తగ్గినా.. దగ్గు మనల్ని ఎంతగానో ఇబ్బదికి గురిచేస్తుంది. పొడిదగ్గుతో బాధపడుతూ దగ్గు మందులు వాడుతున్నా పొడి దగ్గు నుంచి ఉపశమనం ఉండదు. మీరు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు మనకు సహాయపడతాయి.