BREAKING: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t111414865-2025-11-16-11-18-05.jpg)
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/2025/09/13/encounter-2025-09-13-06-57-10.jpg)