Encounter : గరియాబంద్ ఎన్ కౌంటర్లో ముగ్గురు తెలుగువారు
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్లో జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో పలువురు తెలుగువారు ఉన్నారు. వారిలో మోడెం భాస్కర్, ప్రమోద్ ఎలియాస్ పాండు, జాడి వెంకటి ఎలియాస్ విమల్ ఎలియాస్ మంగన్న ఉన్నారు.