AP Govt : రైతులకు గుడ్ న్యూస్.. ప్రతీ బస్తాకు రూ. 800 ..సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
BREAKING: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!
పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఉచితంగా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ!
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి | Justice Sudarshan Reddy | CM Revanth Reddy |RTV
AP Womens Reaction On Free Bus Scheme : ఫ్రీ బస్సు.ఆరంభం | CM Chandrababu | Sri shakti scheme | RTV
Ap Free Bus Scheme: నేటి నుంచే ఫ్రీ బస్సు.. ఇవి ఉంటేనే ప్రయాణానికి అనుమతి!
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది.
/rtv/media/media_files/2025/10/03/chandra-babu-and-jagan-2025-10-03-16-01-13.jpg)
/rtv/media/media_files/2025/09/15/chandrababu-2025-09-15-15-05-29.jpg)
/rtv/media/media_files/2025/08/21/chandrababu-2025-08-21-15-37-46.jpg)
/rtv/media/media_files/2025/07/21/ap-free-bus-scheme-2025-07-21-18-33-35.jpg)