హ్యాపీ జర్నీ జగన్ | Pawan Kalyan Counter To Jagan | AP Assembly Sessions | CM Chandrababu | RTV
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.రాష్ట్రంలో 80 వేల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు.
టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ గవర్నెన్స్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు.రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్లోకి అందుబాటులోకి తెస్తామన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గెట్స్తో భేటీ అయ్యారు. దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో 3వ రోజు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో AI పెట్టుబడుల గురించి బిల్గెట్స్తో చర్చించారు. ఈ భేటీ గురించి బాబు Xలో ట్విట్ చేశారు.
పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా కాబోయే CM లోకేషే అని చెప్పారు.