BUS accident : బాపట్ల జిల్లా జాతీయ రహదారి పై ట్రావెల్ బస్సు బోల్తా...స్పాట్లో 38 మంది ప్రయాణికులు
బాపట్ల జిల్లా,పర్చూరు మండలం మార్టూరు జాతీయ రహదారి NH -16 పై ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. తిరుపతి నుంచి అమలాపురం వెళ్తున్న ట్రావెల్ బస్సు రాజువాలెం హైవే రెస్ట్ ఏరియాలో అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులున్నారు.
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t115614323-2025-11-07-11-56-51.jpg)
/rtv/media/media_files/2025/05/02/LSCqzZvwDSPZR0QeGrVV.jpg)
/rtv/media/media_library/vi/-G4sOvg8sq4/hq2.jpg)