Bribe: డెత్ సర్టిఫికేట్ కోసం రూ.90 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన VRO, తహశీల్దార్
ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి భార్య ఇటీవల మృతి చెందింది.అతడు డెత్ సర్టిఫికేట్ కోసం వీఆర్వో వద్దకు వెళ్లగా అతడు రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకి రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వీఆర్వో, తహశీల్దార్ను అరెస్టు చేశారు.