తిరుమలలో TTD చైర్మన్ తనిఖీలు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేకుండా భక్తుల మధ్యలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. రుచి, సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం రుచి, నాణ్యత పెరిగిందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.