టీటీడీ గోశాలలో బీఆర్ నాయుడు తనిఖీలు-PHOTOS

పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై వారంలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

New Update
TTD Goshala BR Naidu

TTD Goshala BR Naidu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు