Idly Kottu: సోషల్ మీడియా ట్రోల్ల్స్ పై ధనుష్ కామెంట్స్ వైరల్..
ధనుష్ నటించిన "ఇడ్లీ కొట్టు" అక్టోబర్ 1న విడుదల కానుంది. ఆడియో వేడుకలో ధనుష్ తన బాల్యం గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియా ట్రోల్ల్స్ పై ధనుష్ గట్టిగా స్పందించారు. నిత్యా మీనన్, అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నిజమైన సంఘటనపై తెరకెక్కించారు.