AP: ఏపీలో పిల్లలకు తగ్గనున్న పుస్తకాల బరువు
వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో పుస్తకాల బరువు తగ్గనుంది. దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించింది ఏపీ గవర్నమెంట్. దీని ప్రకారం సెమిస్టర్ల వారీగా అన్నింటనీ కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది.