MadhyaPradesh: ఫ్యాక్టరీలో భారీ పేలుడు..6 గురు మృతి..40 మందికి తీవ్ర గాయాలు!
మధ్యప్రదేశ్లోని హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు జరగడం ప్రారంభించాయి.ఈ దారుణ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు అధికారులు నిర్థారించారు.