Bomb threat : పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు..
పహల్గాం లో తీవ్రవాదుల దాడి, ఆపరేషన్ సిందూర్తో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈరోజు మద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేశారు.