Maoist: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!
మవోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ‘సల్వాజుడుం’ పేరుతో మొదలైన దాడి ఇప్పుడు ‘ఆపరేషన్ కగార్ 2026’గా కొనసాగుతోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
KTR: బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువు నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని.. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
వక్ఫ్ బోర్డ్ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్ను పగలగొట్టిన టీఎంసీ నేత
ఢిల్లీలోని వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్ బాటిల్ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి.
BJP: ఆ వ్యూహమే బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపిస్తోందా ?
హర్యానాలో ఎన్నికలకు ముందు సీఎంను మార్చిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు గుజరాత్, ఉత్తరాఖండ్, త్రిపుర, కర్ణాటకలో కూడా ఎన్నికలకు ముందు సీఎంలను మార్చింది.కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని రాష్టాల్లో కూడా బీజేపీ వ్యూహం ఫలించింది.
జనసేన మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడి రాసలీలు.. వీడియో వైరల్!
గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ వైరల్ అవుతోంది. 'రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం' అనే సంభాషణ ఇందులో చూడొచ్చు.
కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కాంగ్రెస్ను దెబ్బకొట్టిన కులసమీకరణాలు.. ఆ వ్యూహంతో బీజేపీ సక్సెస్!
హర్యానాలో కులసమీకరణాలే కాంగ్రెస్ను దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. 24 శాతం ఉన్న జాట్ సామాజికవర్గం కాంగ్రెస్కు మద్ధతుగా నిలవగా.. జాటేతర ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఫలితంగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది.