Delhi Elections: ఆప్ పది శాతం డౌన్...బీజేపీ ఏడు శాతం అప్
ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలిచి...అధికారం స్వీకరించబోతోంది. గతంసారి కంటే ఈసారి బీజేపీ ఇక్కడ ఏడు వాతం ఓట్లను పెంచుకుంది. అదే సమయంలో ఆప్ పది శాతం పోగొట్టుకుంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలిచి...అధికారం స్వీకరించబోతోంది. గతంసారి కంటే ఈసారి బీజేపీ ఇక్కడ ఏడు వాతం ఓట్లను పెంచుకుంది. అదే సమయంలో ఆప్ పది శాతం పోగొట్టుకుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. 48 సీట్లను దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఖాతా తెరవలేదు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో పాటు ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అవేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
అందరూ దిగ్గజ సీఎంలు...తమ తమ రాష్ట్రాల్లో పదేళ్లు అంతకన్నా ఎక్కువ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు. వీళ్ళందరినీ మట్టి కరిపించిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ. కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ దాకా అందరూ బీజేపీ చేతిలో ఓడినవారే.
ఢిల్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు ఘన విజయాలు సాధించారు. కానీ బీజేపీ నుంచి ఆప్, కాంగ్రెస్లోకి వెళ్లిన వారు దారుణంగా ఓటమిపాలయ్యారు. బీజేపీ సాధించిన ఈ అఖండ విజయంలో భారీ ఓట్లను కొల్లగొట్టిన వారి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయఢంకా మోగించింది. ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించి చరిత్ర సృష్టించింది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా నాలుగు రోజుల మందు బీజేపీ వేసిన ఎత్తుగడే అంటున్నారు...అదేంటో మీకు తెలుసా..