Bhu Bharati : భూభారతి చట్టంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు ..
గత ప్రభుత్వం అనాలోచితంగా ధరణి తీసుకురావడంతో ఎన్నో సమస్యలు తలెత్తాయని సీఎం రేవంత్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాల రైతులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం టైట్పై క్లిక్ చేయండి.