Cyber Crime: సిమ్ కొంటే ఫోన్ గిఫ్ట్.. రూ.2.8 కోట్లు దోచేసిన కేటుగాళ్లు!
సైబర్ కేటుగాళ్లు బెంగళూర్కు చెందిన మరో టెకీని దారుణంగా మోసం చేశారు. కొత్త సిమ్ కొన్నందుకు లాటరీలో మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని యాప్స్ సెట్ చేసిన ఫోన్ పంపించి రూ.2.8 కోట్లు దోచేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.