AP Assembly: బాలయ్య విజిల్..బాబు సీటెక్కి మరీ..ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్!
టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.
టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ను ఈరోజు బాలకృష్ణ , నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కలవనున్నారు. ఉదయం 11.30గంటల తర్వాత వీరు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబును కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ భార్య బ్రహ్మణీ తాడేపల్లిలోని సీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే నారా లోకేష్, చంద్రబాబు భార్య భువనేశ్వరీతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.
1974లో ఇండస్ట్రీకొచ్చిన నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు నందమూరి ఫ్యాన్స్. బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ “భైరవద్వీపం” సినిమాను ఈ తరం ప్రేక్షకులకు అందించబోతున్నారు.
ఎన్టీఆర్, బాలకృష్ణ షేక్ హ్యాండ్ ఇష్యూపై సోషల్మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తనయుడు వివాహ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు షేక్హ్యాండ్ ఇచ్చారు. అయితే జూనియర్ని బాలకృష్ణ సరిగ్గా రిసీవ్ చేసుకోవలేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సోషల్మీడియాలో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఫొటో వైరల్ అవుతోంది.
చౌలురు మధుమతి కూడా తన సోదరుడు చౌలూరు రామకృష్ణా రెడ్డి బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఆమె కూడా సోదరుడిలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడిస్తామని అంటున్నారు. కంచుకోటలో టీడీపీని ఓడిస్తామని పేర్కొంటున్నారు.
స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది. అదే రీ-రిలీజ్. అవును.. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది.