Special Trains: తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి - సాయినగర్ శిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.