Women's Cricket World Cup 2025: నేటి నుంచే మహిళల క్రికెట్ ప్రపంచ కప్.. టీమిండియా ఫైనల్ జట్టు ఇదే!
నేటి నుంచి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు గౌహతీ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.