AP: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చదువుతో సంబంధం లేకుండా పదోన్నతులు!
ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై విద్యార్హతతో సంబంధం లేకుండా కార్మికులంతా AASకు అర్హులేనని స్పష్టం చేసింది.