USA: ట్రంప్ మాటను లెక్కని చేయని యాపిల్..భారత్ లో ప్లాంట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ కంపెనీ లెక్కచేయనట్లు తెలుస్తోంది. తాము ఇండియాలో పెట్టుబడులు పెడతామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ లో పెట్టుబడుల వలన లాభాలే తప్ప నష్టం ఉండదని ఆ కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది.