Jogayya : వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ..!
వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన కానీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ పార్టీలు వెనుకబడిన కాపులను చిన్న చూపు చూస్తున్నట్టేనని పేర్కొన్నారు.