YSRCP : టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై ఎన్నికల సంఘానికి(Election Commission) వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా ఇదే అంశంపై చంద్రబాబు, పవన్ కు ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..AP Elections : చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా ఇదే అంశంపై చంద్రబాబు, పవన్కు ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Translate this News: