Srikakulam : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పారంపేట గ్రామంలో వైసీపీ(YCP), టీడీపీ(TDP) కార్యర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త సత్తిబాబు(Satti Babu) పై టీడీపీ కార్యకర్త గణేష్ కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సత్తిబాబు తలకు తీవ్రగాయాలు అవ్వడంతో వెంటనే అతడిని రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
పూర్తిగా చదవండి..TDP-YCP : కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం.. తలై రాజేష్ వార్నింగ్..!
శ్రీకాకుళం జిల్లా పారంపేటలో వైసీపీ కార్యకర్త సత్తిబాబుపై టీడీపీ కార్యకర్త గణేష్ కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో సత్తిబాబు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తలై రాజేష్ ఈ దాడిని ఖండించారు. కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Translate this News: