MONTHA CYCLONE : ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ఆ జిల్లాల వారికి హై అలర్ట్!
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకు 230కి.మీ, కాకినాడకి 310కి.మీ విశాఖపట్నంకు 370కి.మీ,దూరంలో కేంద్రీకృతమైంది.
షేర్ చేయండి
ఈ రాత్రి గడిస్తే చాలు.. | Montha Cyclone Effect | AP Coastal Areas Alert | AP Cyclone Updates | RTV
షేర్ చేయండి
Weather Update: బిగ్ అలర్ట్.. మొంథా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
షేర్ చేయండి
Montha Cyclone Effect : ఏపీలో తుఫాన్ టెన్షన్..ముంచుకొస్తున్న మొంథా
మొంథా తుపాన్ హెచ్చరికలతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాకినాడ తీరంలో కల్లోలంగా మారింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాన్ నేపథ్యంలో 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/28/montha-cyclone-2025-10-28-09-28-09.jpg)
/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
/rtv/media/media_files/2025/10/27/monta-2025-10-27-18-42-59.jpg)