Ap Govt : ఏపీ మహిళలకు శుభవార్త..ఆ పథకం తిరిగి ప్రారంభం!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.
"గుంటూరు కారం" చిత్రానికి పెంచిన టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టికెట్ కు 50 రూపాయలు పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పెరిగిన టిక్కెట్ రేట్లు జనవరి 12 నుండి 10 రోజుల పాటు వర్తిస్తాయని తెలియజేసారు
టీటీడీలోని డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డిగ్రీ/ జూనియర్ లెక్చరర్ల పోస్టులు 78. ఇందులో డిగ్రీ లెక్చరర్ లు 49 , జూనియర్ లెక్చరర్లు 29 ఉన్నాయి
ఏపీలోని నిరుపేదలకు శుభవార్త. నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద రూ. 25లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందిస్తుంది సర్కార్.
మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించిన అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం.ఈ క్రమంలోనే విశాఖ అభివృద్ధి పై పూర్తి దృష్టిని పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే అతి త్వరలోనే విశాఖ రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులను పరుగులు పెట్టించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ బస్సులు రోడ్లు పైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.