ఆంధ్రప్రదేశ్విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఆ ఫైళ్లు మిస్సింగ్! ఏపీ సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ కీలకంగా భావిస్తున్న ఫైల్స్ మాయం కావడం సంచలనం రేపుతోంది. శాంతి, ఆమె సోదరిని అడ్డుపెట్టుకుని విజయసాయిరెడ్డి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. By srinivas 19 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CBN Case: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఆ కేసులో A-1గా టీడీపీ అధినేత.. A2, A3 ఎవరంటే? టీడీపీ హయాంలో ఫైబర్నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరగగా.. తాజాగా ఈ కేసులో ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది సీఐడీ. A1చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చింది. అటు టెరాసాఫ్ట్ నాసిరకం పరికరాలు సప్లై చేసిందని ఐబీఐ నిర్థారించింది. By Trinath 17 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Chandrababu : చంద్రబాబు కేసు విచారణ... చివరిలో ఊహించని ట్విస్ట్! ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన ఈ కేసును ఈ రోజు విచారించలేమని.. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. By V.J Reddy 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn